POLITICS
-
జగనన్న సురక్ష పేదలకు వరం
జగనన్న సురక్ష పేదలకు వరం అర్హుల అందరికీ సంక్షేమ పథకాలు సచివాలయ మండల కన్వీనర్ హనుమంతు తుగ్గలి యువతరం విలేఖరి; గ్రామీణ పట్టణ ప్రాంతాలలోనే ప్రజలకు జగనన్న…
Read More » -
మండలంలో కొనసాగుతున్న జీపు జాత
మండలంలో కొనసాగుతున్న జీపు జాత తుగ్గలి యువతరం విలేఖరి; కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి జులై 26 నుండి 31 వరకు ఆదోని నుండి కర్నూలు వరకు…
Read More » -
ఎమ్మెల్యే సారూ జర ప్రభుత్వ వైద్యశాల పరిస్థితి చూడు
ఎమ్మెల్యే సారు ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి చూడు కామారెడ్డి యువతరం ప్రతినిధి; నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటరమణారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పిస్తున్నామని…
Read More » -
పినపాక గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
పినపాక గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య భద్రాద్రి యువతరం ప్రతినిధి; కరకగూడెం మండల కేంద్రంలో…
Read More » -
జగనన్న సురక్షతో అర్హులందరికీ న్యాయం
జగనన్న సురక్షతతో అర్హులందరికీ న్యాయం కొత్తపల్లి యువతరం విలేఖరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం తో అర్హులందరికీ న్యాయం చేకూరుతుందని…
Read More » -
సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే జగనన్న సురక్ష
సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడమే జగనన్న సురక్ష డోన్ యువతరం ప్రతినిధి; డోన్ మండలం ఎర్రగుంట్ల వెంకట్ నాయుని పల్లె సచివాలయం నందు జగనన్న సురక్ష ఆర్థికశాఖ…
Read More » -
మిషన్ రాయలసీమ పోస్టర్లు ఆవిష్కరణ
మిషన్ రాయలసీమ పోస్టర్లు ఆవిష్కరణ డోన్ యువతరం ప్రతినిధి; టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ బాబు తలపెట్టిన మిషన్ రాయలసీమ పోస్టర్లను డోన్ నియోజకవర్గ…
Read More » -
పంచాయితీలో దొంగలు పడ్డారు
పంచాయతీ లో దొంగలు పడ్డారు ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు డోన్ యువతరం ప్రతినిధి; బేతంచెర్ల మండలంలోని బుక్కాపురం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…
Read More » -
మంత్రి రోజా పర్యటన ఏర్పాట్లు పరిశీలన
మంత్రి రోజా పర్యటన ఏర్పాట్లు పరిశీలన నందికొట్కూరు యువతరం విలేఖరి; నందికొట్కూరు పట్టణ మరియు పగిడ్యాల నందు శాప్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో రూ.2.38 కోట్లతో…
Read More » -
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మైనార్టీల అభివృద్ధి కి వైకాపా ప్రభుత్వం కృషి వక్ఫ్ బోర్డ్ జిల్లా చైర్మన్ నియాజ్ అహ్మద్ తుగ్గలి యువతరం విలేఖరి; రాష్ట్రంలోనే మైనార్టీల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం…
Read More »