POLITICS
-
వైసీపీకి ఓటు వేస్తే అక్రమాలను సమర్థించినట్టే
వచ్చే ఎన్నికల్లో మార్కాపురం లో వైసీపీకి ఓటు వేస్తె వైసీపీ నాయకుల భూకబ్జాలను, అరాచకాలను, అన్యాయాలను సమర్ధించినట్టే మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి (యువతరం నవంబర్…
Read More » -
30 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక
30 వైసిపి కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లో చేరిక (యువతరం నవంబర్ 28) పొదిలి విలేఖరి: మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సమక్షంలో పొదిలి మండలంలోని…
Read More » -
ప్రణవ్ అనే నేను…… హామీ ఇస్తున్నాను
ప్రణవ్ అనే నేను… హామీ ఇస్తున్నాను… ఆరు గ్యారెంటీ లపై అమలు చేస్తానని ప్రమాణం.. (యువతరం నవంబర్ 28) ఇల్లంతకుంట విలేఖరి ప్రణవ్ అనే నేను… హామీ…
Read More » -
కుప్పం నారా అడ్డా, పులివెందుల వైయస్ అడ్డా, డోన్ కేఈ అడ్డా
మా కుటుంబానికి ఓనమాలు నేర్పిన డోన్ నియోజకవర్గం డోన్ నియోజకవర్గంను కేఈ కుటుంబం వదిలే సమస్య లేదు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ (యువతరం నవంబర్ 24…
Read More » -
గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశంలో చేరిక
గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం చేరిక (యువతరం నవంబర్ 19) పాణ్యం విలేఖరి: పాణ్యం మండల టౌన్ బస్టాండ్ పరిధిలో వినాయకుని గుడిలో…
Read More » -
ఇచ్చాపురం నియోజకవర్గంలో 110 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం లో చేరిక
ఇచ్చాపురం నియోజకవర్గం లో వైసీపీ నుండి 110 కుటుంబాలు తెలుగుదేశంలో చేరిక యువతరం నవంబర్ 19 ఇచ్చాపురం ప్రతినిధి: ఇచ్చాపురం నియోజకవర్గం మండపల్లి గ్రామంలో ‘బాబు షూరిటీ..…
Read More » -
నంద్యాలలో కోటి పది లక్షల వ్యయంతో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ
కోటి పది లక్షల వ్యయంతో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ప్రారంభించిన… జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ (యువతరం నవంబర్ 17)నంద్యాల ప్రతినిధి: నంద్యాల పట్టణంలో మండల పరిషత్…
Read More » -
నంద్యాల అసెంబ్లీ బరిలోకి అభిరుచి మధు…..?????
నంద్యాల అసెంబ్లీ బరిలోకి” అభిరుచి మదు” బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గా అభిరుచి మదు నియామకం కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉన్న అభిరుచి మదు అధిష్టానం ఆదేశిస్తే…
Read More » -
తెనాలి మున్సిపల్ చైర్మన్ తాడిబోయిన రాధిక
తెనాలి మున్సిపల్ ఛైర్మన్ తాడిబోయిన రాథిక (యువతరం నవంబర్ 17) తెనాలి ప్రతినిధి: మున్సిపల్ ఛైర్మన్ గా తాడిబోయిన రాథిక ఎన్నికైనట్లు తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలిశర్మ…
Read More » -
వైసీపీ దోపిడీ పాలనకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి
వైసీపీ దోపిడీ పాలనకు ఓటు ద్వారా బుద్ది చెప్పాలి : గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల (యువతరం నవంబర్ 16) గిద్దలూరు ప్రతినిధి: రాష్ట్రంలో అబద్దపు హామీలతో…
Read More »