ANDHRA PRADESHOFFICIAL

కేంద్ర టెలికాం సలహా కమిటీ సభ్యుల నియామకం

కేంద్ర టెలికాం సలహా కమిటీ సభ్యుల నియామకం

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ధన్యవాదములు తెలిపిన నూతన సభ్యులు

పాములపాడు సెప్టెంబర్ 14 యువత న్యూస్ :

నంద్యాల పార్లమెంట్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అయిన బి ఎస్ ఎన్ ఎల్ ( టెలికామ్) సలహా కమిటీ సభ్యులుగా పాములపాడు కురువ రమేష్, పాణ్యం చిట్టిబోయిన శ్రీనివాస యాదవ్, కల్లూరు మధు, ఆత్మకూరు గౌస్ లాజం, నూనెపల్లె పెరుమాళ్ళ విజయకుమార్ లను నియమించారు. బి ఎస్ ఎన్ ఎల్ ( టెలికామ్ సంస్థ) కు ఐదు మంది సభ్యులను కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ద్వారా నియమించేందుకు సహకరించిన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి కి నూతనంగా నియమించిన టెలికామ్ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!