ANDHRA PRADESHDEVOTIONALWORLD

శ్రీశైల క్షేత్ర అన్న ప్రసాద వితరణకు విరాళం

శ్రీశైల క్షేత్ర అన్న ప్రసాద వితరణకు విరాళం

యువతరం నవంబర్ 30 శ్రీశైలం ప్రతినిధి:

ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో అన్న ప్రసాద వితరణకు విరాళాన్ని అందజేశారు. అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ.1,00,500/_ లను పి .సందీప్ బాపట్ల వారు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్య నిర్వహణ అధికారి ఎం. ఫణిధర ప్రసాద్ వారికి అందజేయడం జరిగింది.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!