ANDHRA PRADESHOFFICIAL

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలిక వాయిదా

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కలిక వాయిద

జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్

కర్నూలు ప్రతినిధి ఆగష్టు 25 యువతరం న్యూస్ :

ఆగస్టు 26 తేదీ సోమవారం కృష్ణాష్టమి పండుగ సంధర్బంగా కర్నూలు కొత్తపేటలో ని కర్నూల్ రెండవ పట్టణ పోలీసు స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరగబోయే ” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమము”ను తాత్కలిక వాయిదా వేసినట్లు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలతో కర్నూల్ కొత్తపేటలోని- కర్నూలు టు టౌన్ పోలీసు స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరగబోయే జిల్లా ఎస్పీ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ” కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!