ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS

మంత్రాలయంలో భక్తుల రద్దీ

మంత్రాలయంలో భక్తుల రద్దీ

(యువతరం నవంబర్ 30) మంత్రాలయం ప్రతినిధి:

కార్తీక మాసం గురువారం కావడంతో మంత్రాలయం భక్తుల రద్దితో నిండిపోయింది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు రావడం జరిగింది.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!