ANDHRA PRADESHPOLITICS

విజయసాయిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బొల్లా బ్రహ్మనాయుడు

విజయ సాయి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బొల్లా బ్రహ్మనాయుడు

(యువతరం ఆగస్టు 23) పల్నాడు ప్రతినిధి:

పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సీపీ సమీక్ష సమావేశానికి  పల్నాడు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, వై.యస్.ఆర్.సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మరియు రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి  మంగళవారం రావడం జరిగింది. వినుకొండ శాసనసభ్యులు  బొల్లా బ్రహ్మనాయుడు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!