ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS
శ్రీశైల మహా క్షేత్రం నందు అన్న ప్రసాద వితరణ పథకానికి విరాళం

శ్రీశైల మహా క్షేత్రం నందు అన్న ప్రసాద వితరణ పథకానికి విరాళం
(యువతరం జనవరి 26) శ్రీశైలం ప్రతినిధి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రం నందు అన్న ప్రసాద వితరణ పథకానికి విరాళాన్ని అందజేశారు. అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ.1,00,116/_ లను శ్రీ టి .గజేందర్ సింగ్ హైదరాబాదు వారు, ఈ విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు బి. శ్రీనివాసుల కు అందజేయడం జరిగింది.