ANDHRA PRADESHOFFICIAL

క్రిష్ణగిరి తహసిల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరి

క్రిష్ణగిరి తహసిల్దార్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరి

క్రిష్ణగిరి యువతరం విలేఖరి;

క్రిష్ణగిరి మండల తహసిల్దారుగా రాజేశ్వరి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వం వద్దన్నారు. మండలంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని సిబ్బంది ఎవరు తప్పు చేసినా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. భూ సమస్యలపై రైతులు, ప్రజలు నేరుగా తన కార్యాలయానికి వచ్చి సంప్రదించాలన్నారు. మండలంలో భూప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తహసిల్దార్ తెలిపారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!