ANDHRA PRADESHDEVOTIONALSTATE NEWS

శ్రీశైలంలో అమ్మవారికి సారెను సమర్పించిన ఉపముఖ్యమంత్రి

అమ్మవారికి సారె ను సమర్పించిన ఉపముఖ్యమంత్రి

శ్రీశైలం యువతరం ప్రతినిధి;

ఆషాఢమాసం సందర్బంగా శ్రీశైలంలో అమ్మవారికి సారెను ( వస్త్రాలను)   రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు దేవదాయశాఖ మంత్రి  కొట్టు సత్యనారాయణ గురువారం సమర్పించారు.
ఈ కార్యక్రమములో శ్రీశైల నియోజకవర్గం   శాసనసభ్యులు  శిల్పాచక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ కమీషనర్  ఎస్. సత్యనారాయణ, ధర్మకర్తలమండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న, మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!