ANDHRA PRADESHSOCIAL SERVICE

పాములపాడు వాల్మీకి సంఘం మండల అధ్యక్షుడిగా కొండ దర్గయ్య

వాల్మీకి సంఘం పాములపాడు మండల అధ్యక్షుడిగా కొండా దర్గయ్య నియామకం

పాములపాడు సెప్టెంబరు 18 యువతరం న్యూస్:

పాములపాడు మండలంలోని, జూటూరు గ్రామానికి చెందిన కొండ.దర్గయ్య ను వాల్మీకి సంఘం పాములపాడు మండల అధ్యక్షుడిగా నియమించినట్లు వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు విక్రం నాయుడు, క్రాంతి నాయుడు, జక్కుల శ్రీనివాస నాయుడు తదితర రాష్ట్ర నాయకులందరూ తెలిపారు. ఈ సందర్భంగా కే.దర్గయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వాల్మీకులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని వాల్మీకుల అభివృద్ధికి, తన వంతు కృషి చేస్తానని అన్నారు.వాల్మీకి మండలాధ్యక్షుడుగా నన్ను ఎంపిక చేసిన వాల్మీకి సంఘం పెద్దలందరికీ అభినందనలు తెలిపారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!