ANDHRA PRADESHDEVOTIONAL

వెలిగండ్ల ఆదినారాయణ, తిరంపురం నీలకంఠ ఆధ్వర్యంలో మొక్కులు చెల్లించుకున్న యువకులు

పట్టణ అధ్యక్షుడు వెలిగండ్ల ఆదినారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ ఆధ్వర్యంలో మొక్కులు చెల్లించుకున్న యువకులు

యాడికి జూన్ 15 యువతరం న్యూస్ ;

తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు వెలిగండ్ల ఆదినారాయణ, తిరంపురం నీలకంఠ ఆధ్వర్యంలో నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్న తోగటవీర యువకులు
ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ, పట్టణ అధ్యక్షుడు ఆదినారాయణ, మాయ కుంట్ల నారాయణస్వామి, మస్తాన్, తిరుమలేష్, రహంతుల్లా, గన్నె రమేష్, గూండా నారాయణస్వామి, నరేష్, ఉపేంద్ర, అన్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!