ANDHRA PRADESHOFFICIAL

తహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు

తహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు

వెల్దుర్తి యువతరం విలేఖరి;

వెల్దుర్తి మండల తహసిల్దార్ శివ రాముడు బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ను డిప్యూటీ తహసిల్దార్ ప్రసాదరాజు, ఆర్ఐ మస్తాన్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు వేసి, బోకే అందించి, శాలువాతో సన్మానం చేశారు. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్ తహసిల్దార్ కు పూలమాల వేశారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!