ANDHRA PRADESHPOLITICS

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆలూరు నియోజకవర్గం మహాసభలను జయప్రదం చేయాలి

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆలూరు నియోజకవర్గం మహాసభలను జయప్రదం చేయాలి

ఆస్పరి జూన్ 8 యువతరం న్యూస్:

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో తంగరడనా గ్రామ శాఖ మహాసభ ఘనంగా నిర్వహించడం జరిగింది. ర్యాలీతో బయలుదేరి సిపిఐ పతాకాన్ని నాగేంద్ర గారు ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య గారు. సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి గారు. మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారత గడ్డపై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘనత సిపిఐ పార్టీకే ఉందని అన్నారు. బడుగు బలహీన వర్గాల దళిత మైనార్టీ సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తున్న. మధ్యతరగతి ప్రజలు రైతు సమస్యలు కార్మిక సమస్యలు విద్యార్థి యువజన సమస్యలు పరిష్కరించడంలో.భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రభాగాన ఉంది అన్నారు. అత్యధిక వెనుకబడినఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా సస్యశ్యామలంగా ఉండాలన్న తక్షణమే హగిరిపై వేదవతి ప్రాజెక్టును ఎనిమిది టిఎంసిల ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ తక్షణమే అమలు చేయాలి ప్రభుత్వానికి కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను. డ్రైనేజ్ సమస్యలను. వీధి దీపాల సమస్యలను. తక్షణమే పరిష్కరించాలి ఈ కార్యక్రమానికి.ఐయిఫ్ మండల కార్యదర్శి రమేష్ గారి అధ్యక్షతన నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో. సిపిఐ సహాయ కార్యదర్శి రాజశేఖర్. సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి నల్లన్న ఏపీ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బడే సాబ్ రంగన్న. సిపిఐ నాయకులు రామాంజనేయులు రాముడు నాగరాజు శేషప్ప వెంకటేశు ఓబులేసు.డి హె పి ఫ్. మండల అధ్యక్షులు రంగప్పఏ వై ఐ ఫ్ మండల నాయకులు సురేషు రాజు. ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు పులికొండ. తదితరులు పాల్గొన్నారు

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!