ANDHRA PRADESHBREAKING NEWSNEWSPAPERSTATE NEWS

యువతరం ఎఫెక్ట్: వెల్దుర్తి ప్రభుత్వ భూములు సర్వే నంబర్ 427 మరియు 428 లో రెవెన్యూ అధికారుల విచారణ

యువతరం ఎఫెక్ట్

వెల్దుర్తి ప్రభుత్వ భూములు సర్వే నంబర్ 247 మరియు 248 లలో అధికారుల విచారణ

వెల్దుర్తి జనవరి 30 యువతరం న్యూస్:

మండల కేంద్రమైన వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా గెస్ట్ హౌస్ వెనక ఉన్న ప్రభుత్వ భూములు సర్వే నంబర్ 247 మరియు 248 కబ్జాకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని యువతరం వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు గురువారం విచారణ చేపట్టారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!