ANDHRA PRADESHCRIME NEWS

బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి

బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

వెల్దుర్తి జూన్ 16 యువతరం న్యూస్:

బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సిఐ రమేష్, వెల్దుర్తి ఎస్ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలి అన్నారు. కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు కలిసి మెలిసి పండుగ నిర్వహించుకోవాలని సందర్భంగా వారు సూచించారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!