PROBLEMS
-
టోల్ ప్లాజా కార్మికులు, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఆమకతాడు టోల్ ప్లాజా కార్మికులు,ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి :-CITU (యువతరం నవంబర్ 14) క్రిష్ణగిరి విలేఖరి: క్రిష్ణగిరి మండల పరిధి జాతీయ రహదారి NH-44 లోని…
Read More » -
నందికొట్కూరు, జూపాడు బంగ్లాలను కరువు మండలాలుగా ప్రకటించాలి
నందికొట్కూర్ ను, జూపాడు బంగ్లా ను కరువు మండలాలుగా ప్రకటించాలి సిపిఎం, (యువతరం నవంబర్ 2) నందికొట్కూరు ప్రతినిధి; మెట్ట ప్రాంతమైన నందికొట్కూర్, జూపాడుబంగ్లా మండలాలను రాష్ట్ర…
Read More » -
వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి (యువతరం నవంబర్ 2) నంద్యాల ప్రతినిధి; వడ్డెరలను ఎస్టీ జాబితా చేర్చాలని నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం…
Read More » -
శ్రీశైలంలో లలితాంబికా కాంప్లెక్స్ లో షాపుల నిర్మాణాలను అడ్డుకున్న దుకాణదారులు
శ్రీశైలంలో లలితాంబిక కాంప్లెక్స్లోj,K,L బ్లాక్ ల మధ్యలో నూతనంగా షాపులు నిర్మించడానికి చర్యలు చేపట్టిన దేవస్థానం అధికారులు- అడ్డుకున్న దుకాణదారు లు. (యువతరం నవంబర్ 2) శ్రీశైలం…
Read More » -
రోడ్డు విస్తరణకు సహకరించండి
*రోడ్డు విస్తరణకు సహకరించండి* *నల్లమడ,సీఐ రాజేంద్రనాథ్,యాదవ్* (యువతరం నవంబర్ 2) అమడగూరు విలేఖరి అమడగూరు:- మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ప్రాంతం నుండి ఉట్టి వరకు ప్రధాన…
Read More » -
కరువు మండలాల్లో అన్ని ఫీజులను రద్దు చేయాలి
కరువు మండలాల్లో అన్ని ఫీజులను రద్దు చేయాలి* కరువు భత్యం కింద విద్యార్థులకు ప్రత్యేకమైన స్కాలర్ షిప్ విడుదల చేయాలి* విద్యాశాఖ మంత్రి స్పందించాలి* పి డి…
Read More » -
తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని
తుగ్గలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని….. సిపిఎం, సిపిఐ, టిడిపి, కాంగ్రెస్ జనసేన ఆధ్వర్యంలో… గుత్తి పత్తికొండ రహదారి దిగ్బంధం.. ఎడ్లబండ్లతో నిరసన తెలుపుతున్న రైతులు..…
Read More » -
కృష్ణా జలాల పునః పంపిణీ పై అఖిలపక్ష సమావేశం
కృష్ణా జలాల పునః పంపిణీ పై అఖిలపక్ష సమావేశం (యువతరం అక్టోబర్ 25) ఒంగోలు ప్రతినిధి: ఆంద్రప్రదేశ్ లో కృష్ణా జలాల పునఃపంపిణీ పై బుధవారం ఉదయం…
Read More »