ANDHRA PRADESHPOLITICS

వైసిపి అధినేతను కలిసిన వెల్దుర్తి మండల వైసీపీ నాయకులు

వైసిపి అధినేతను కలిసిన వెల్దుర్తి మండల వైసీపీ నాయకులు

వెల్దుర్తి జూన్ 29 యువతరం న్యూస్:

వెల్దుర్తి మండలానికి చెందిన పలువురు వైసిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిగూడెంలో కలవడం జరిగింది. సర్పరాజపురం గ్రామానికి చెందిన బి వెంకటేశ్వర రెడ్డి, నర్సాపురం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, రమేష్, బింగి దొడ్డి గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డిలు కలవడం జరిగింది.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!