ANDHRA PRADESHPOLITICS

జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్డుల పంపిణీ

జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్డుల పంపిణీ

వెల్దుర్తి జూన్ 2 యువతరం న్యూస్:

ఆదివారం మండల కేంద్రమైన వెల్దుర్తి హైవే టి 20 ఢాబలో జనసేన పార్టీ కర్నూలు జిల్లా ప్రోగ్రాం కోర్డినేటర్ మెంబెర్ నాయకల్లు బాబ్జి ఆధ్వర్యంలో క్రియశీలక సభ్యత్వం కార్డ్స్ పంపిణి చేయటం జరిగింది. ఈ సమావేశం లో వివిధ గ్రామాల నాయకులు కిష్టపురం సత్యం రెడ్డి, మల్లేపల్లి రాజు, సురేష్, రాముడు, గోవర్ధనగిరి, రవి, శేఖర్, పూలరంగడు, పుల్లగుమ్మి తిరుమలేష్, హనుమంతు, రత్నపల్లి రమణ, నార్లపురం మాలిక్ బాషా, వెల్దుర్తి జాకీర్ బాషా, షఫీ, బాబు, రమేష్,నర్సాపురం, రామాంజి,సుదేపల్లి చిన్న, చంటిలు పాల్గొని విజయవంతం చేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!