ANDHRA PRADESHBREAKING NEWSWORLD

మంత్రి పయ్యావుల కేశవ్ కు జన్మదిన శుభాకాంక్షలు

అనంతపురం జిల్లాని సస్యశామలం చేస్తున్న అపార భగీరధుడు మంత్రి  పయ్యావుల కేశవ్ కి జన్మదిన శుభాకాంక్షలు

అమరావతి ప్రతినిధి మే 14 యువతరం న్యూస్:

1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల పక్షాన ధైర్యంగా నిలిచిన యువకెరటం. PAC చైర్మన్‌గా వైసీపీ సర్కార్లో జరిగిన ఆర్థిక అవకతవకలను బహిర్గతం చేసిన ధీరుడు. 2024లో 5వ సారి అఖండ విజయం సాధించి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చాణక్యుడు. ఉరవకొండ ప్రజల ఋణం తీర్చేందుకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన భగీరధుడు. పదవుల కోసం కాదు…ప్రజల సేవ కోసం తన రాజకీయ జీవితం అంకితం చేసిన నిత్యకృషీవలుడు, ప్రజల మన్నన పొందిన ప్రజానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!